Uncategorized

💥💥💥మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరికి* నగరపాలక సంస్థ 60 డివిజన్ల విభజనను వివరిస్తున్న💥💥💥

#మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరికి* నగరపాలక సంస్థ 60 డివిజన్ల విభజనను వివరిస్తున్న #జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డంరాజు* #మచిలీపట్నం నగరపాలక సంస్థ 60 డివిజన్ల విభజననమూనాను అలాగే బూత్ ల జాబితానుమచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు #శ్రీ వల్లభనేని బాలశౌరి దృష్టికి ఇంచార్జ్ బండి రామకృష్ణ సమక్షంలో #విభజనలో ఓటర్ల వ్యత్యాసం ఉందని 15 డివిజన్ లు 1200,నుండి 1700 ఓట్లు గా విభజించారని45 డివిజన్ లు 3000 వేల లోపు గా […]

💥💥💥మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరికి* నగరపాలక సంస్థ 60 డివిజన్ల విభజనను వివరిస్తున్న💥💥💥 Read More »

💥💥💥సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం దేశ న్యాయవ్యవస్థకు ఆదర్శం.💥💥💥

సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం దేశ న్యాయవ్యవస్థకు ఆదర్శం.. కాగిత గోపీచంద్* ఉయ్యూరు బార్ అసోసియేషన్ కార్యవర్గం హర్షంఉయ్యూరు ప్రజాకాంక్ష ప్రతినిధి: భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పరిపాలనా పరంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు అత్యంత అభినందనీయమని ఉయ్యూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాగిత గోపీచంద్ శుక్రవారం ఒక ప్రకటనలో కొనియాడారు. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్ జారీ చేసిన తాజా సర్క్యులర్ ప్రతిని తాము అందుకున్నట్లు ఆయన

💥💥💥సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం దేశ న్యాయవ్యవస్థకు ఆదర్శం.💥💥💥 Read More »

💥💥💥బండి సంజయ్ నైతిక బాధ్యత తీసుకుని తన కొడుకుని వెంటనే పోలీసులకు అప్పగించాలి 💥💥💥

బండి సంజయ్ నైతిక బాధ్యత తీసుకుని తన కొడుకుని వెంటనే పోలీసులకు అప్పగించాలి – సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు ఈ POCSO కేసులో కఠినంగా వెళ్లలేను, వ్యవహరించలేను.కేసు నమోదు కాగానే వెంటనే ఇంటికి నోటీసులు అంటించాం, ఢిల్లీకి పోలీస్ టీమ్స్ పంపించాం, కానీ అతను దొరకట్లేదు.దేశ హోం శాఖ సహాయ మంత్రి కొడుకు పారిపోవడం కరెక్ట్ కాదు.. బండి సంజయ్ వెంటనే

💥💥💥బండి సంజయ్ నైతిక బాధ్యత తీసుకుని తన కొడుకుని వెంటనే పోలీసులకు అప్పగించాలి 💥💥💥 Read More »

“ప్లీజ్” అనే ప్రధాని… మరియు మౌనంగా ఉన్న 140 కోట్ల భారతీయులు*

*”ప్లీజ్” అనే ప్రధాని… మరియు మౌనంగా ఉన్న 140 కోట్ల భారతీయులు *మే 10, 2026. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్. లక్షలాది మంది హాజరైన BJP సమావేశం. మైక్ ముందు నిలబడ్డ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమ దేశ ప్రజలకు చేయెత్తి వేడుకున్నారు… “దయచేసి పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి. ఇది భారీ ఇంధన సంక్షోభం.” మీడియా చిత్రీకరించిన ఆ క్షణం నా గుండెను కలచివేసింది.ఒక లాయర్‌గా మరియు సీనియర్ జర్నలిస్ట్‌ అయిన అడ్వొకేట్

“ప్లీజ్” అనే ప్రధాని… మరియు మౌనంగా ఉన్న 140 కోట్ల భారతీయులు* Read More »

💥💥💥ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరులో నోటిఫికేషన్!💥💥💥

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరులో నోటిఫికేషన్!💥💥💥 అమరావతి :💥💥💥 ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరులో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.💥💥💥 డిసెంబరులోగా ఎన్నికలు పూర్తిచేసి, కొత్త ఏడాది నాటికి నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది💥💥💥 . జూలైలో బీసీ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఇప్పటికే 13,291 పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు సిద్ధమవ్వగా 💥💥 , పురపాలికల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 1.36 లక్షల

💥💥💥ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరులో నోటిఫికేషన్!💥💥💥 Read More »

💥💥💥 జూన్ 21 న నీట్ రీఎగ్జామ్ తేదీ ప్రకటించిన ఎన్టీఏ💥💥💥

జూన్ 21 న నీట్ రీఎగ్జామ్ తేదీ ప్రకటించిన ఎన్టీఏ ▪️జూన్ 21న నీట్ యూజీ పరీక్ష.▪️పేపర్ లీక్‌తో ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేసిన ఎన్టీఏ.▪️అభ్యర్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు రీ షెడ్యూల్ చేసిన ఎన్టీఏ.▪️పేపర్ లీకేజీపై కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు.▪️నీట్ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటివరకు ఏడుగురు అరెస్ట్.

💥💥💥 జూన్ 21 న నీట్ రీఎగ్జామ్ తేదీ ప్రకటించిన ఎన్టీఏ💥💥💥 Read More »

💥💥💥జీవితంలో ప్రతి జ్ఞాపకమే ఒక గుణపాఠం💥💥💥

*🌹జీవితంలో ప్రతి బాధ ఒక అనుభవమే ప్రతి అనుభవం ఒక జ్ఞాపకమే.ఇలాంటి ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాటవుతుంది.* *🌹తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది.తర్వాత దానిపై రాసిన అక్షరాలను బట్టి దాని విలువ మారుతుంది.మనిషి కూడా అంతే పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతోనే ఉంటాడు.తర్వాత పెరిగిన వాతావరణం చుట్టూ ఉన్న మనుషుల వల్ల వాళ్ళ మనస్తత్వం మారుతుంది.* *🌹డబ్బుని ఎంత నలిపిన దాని వ్యాల్యూ ఏమాత్రం తగ్గదు.అలాగే మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఎవరు

💥💥💥జీవితంలో ప్రతి జ్ఞాపకమే ఒక గుణపాఠం💥💥💥 Read More »

💥💥💥కృష్ణాజిల్లా..ఉయ్యూరు… లో ఉచిత వైద్య సేవలు..💥💥💥

కృష్ణాజిల్లా..ఉయ్యూరు… లో ఉచిత వైద్య సేవలు..స్క్రోలింగ్….💥💥💥 ఇండియాలోనే పేరు పొందిన ప్రముఖ గుండె శస్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ గాంధీ గారి ఆధ్వర్యంలో(ఫ్రీ కన్సల్టేషన్) .💥💥💥 ఉయ్యూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు హృదయాలయ హార్ట్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత సేవలు .ప్రముఖ కార్డియోతోరాసిక్ సర్జన్ డాక్టర్ మోగంటి గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రతినెల మూడవ శనివారం నుంచి ఐదు రోజులు పాటు ఉదయం 9 గంటల నుంచి 1గంట వరకు సాయంత్రం 6:00 నుంచి

💥💥💥కృష్ణాజిల్లా..ఉయ్యూరు… లో ఉచిత వైద్య సేవలు..💥💥💥 Read More »

💥💥💥💥దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్‌ను అభివృద్ధి చేశాం.💥💥💥💥

దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్‌ను అభివృద్ధి చేశాం💥💥💥💥 .బసవతారకం ఆసుపత్రి బయట రోడ్డు మీద రోగుల అటెండెంట్స్ పడుకోవడం చూసి.. టిమ్స్ ఆసుపత్రి కట్టే సమయంలోనే అలాంటి వారి కోసం 200 పడకలతో ధర్మశాలను కేసీఆర్ గారు కట్టించారు. 💥💥💥💥 రూ.1200 కోట్లతో అన్ని రకాల సదుపాయాలతో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాన్ని కేసీఆర్ ప్రారంభించారు. 💥💥💥 కేవలం ఆసుపత్రే కాకుండా.. పరిశోధనల కోసం ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకడమిక్ సదుపాయాలు

💥💥💥💥దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్‌ను అభివృద్ధి చేశాం.💥💥💥💥 Read More »



💥💥💥💥*నేడు ఏపీలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటన* పుట్టపర్తిలో ఏరోస్పేస్, డిఫెన్స్ ప్రాజెక్టుల..శంకుస్థాపనలో పాల్గొననున్న రాజ్‌నాథ్‌💥💥💥💥 *నేడు ఏపీలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటన* పుట్టపర్తిలో ఏరోస్పేస్, డిఫెన్స్ ప్రాజెక్టుల..శంకుస్థాపనలో పాల్గొననున్న రాజ్‌నాథ్‌ , చంద్రబాబుఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్‌కు శంకుస్థాపనవిమానాల ఇంటిగ్రేషన్, టెస్టింగ్, వాలిడేషన్..సర్టిఫికేషన్ కోసం ఏర్పాటుకానున్న టెస్టింగ్ సెంటర్‌అనకాపల్లి జిల్లా టి.సిరసపల్లిలో. .BDL యూనిట్‌కు వర్చువల్‌గా శంకుస్థాపనఅధునాతన జలాంతర్గామి ఆయుధ వ్యవస్థలు.. నావికాదళ అవసరాలకు ఏర్పాటుకానున్న కాంప్లెక్స్కర్నూలులోని డ్రోన్ సిటీకి సంబంధించిన..పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన

 Read More »