💥💥💥వరి ధాన్యం, మొక్కజొన్న సేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి💥💥💥
▶️వరి ధాన్యం, మొక్కజొన్న సేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి ▶️ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి ▶️రైస్ మిల్లర్లు, లారీ యజమానులు ప్రభుత్వానికి సహకరించాలి మంత్రి పొన్నం ప్రభాకర్ ✅కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో వరి ధాన్యం, మొక్కజొన్న సేకరణలో జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, […]
💥💥💥వరి ధాన్యం, మొక్కజొన్న సేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి💥💥💥 Read More »
