Uncategorized

💥💥💥సామాన్యుడి ‘సగటు’ బతుకు – పాలకుల ‘కోట్ల’ కొలువు💥💥💥

సామాన్యుడి ‘సగటు’ బతుకు – పాలకుల ‘కోట్ల’ కొలువు పెరుగుతున్న ధరలు – తరుగుతున్న జేబులు జీతాలు పెరగవు.. ఖర్చులు తగ్గవు రాజకీయ నాయకుల ‘రాచ’భోగాలు – పెన్షన్ల పండగసామాన్యుడు 60 ఏళ్లు దేశానికి సేవ చేసినా సరైన పెన్షన్ గ్యారెంటీ లేదు. కానీ, రాజకీయ నాయకులకు మాత్రం రూల్స్ వేరేలా ఉన్నాయి. కోట్లలో జీతాలు, అలవెన్సులు:ప్రజల సొమ్ముతో జీతాలు, TA (ట్రావెల్ అలవెన్స్), DA (డియర్నెస్ అలవెన్స్) ల పేరిట ప్రజాప్రతినిధులు పొందుతున్న లబ్ది కోట్లలో […]

💥💥💥సామాన్యుడి ‘సగటు’ బతుకు – పాలకుల ‘కోట్ల’ కొలువు💥💥💥 Read More »

💥💥💥యాదగిరిగుట్టలో ఈనెల 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ..? 🔥

🚨 యాదగిరిగుట్టలో ఈనెల 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ..? 🔥 తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 👀 📌 ఈనెల 21న సెక్రటేరియట్‌లో జరగాల్సినక్యాబినెట్ సమావేశం వాయిదా పడినట్లు సమాచారం. 🙏 రేపు కాళేశ్వరంలో ప్రారంభం కానున్నసరస్వతీ నది అంత్య పుష్కరాలకుCM రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యే అవకాశం ఉండటంతోఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 📍 ఇక ఈనెల 23న యాదగిరిగుట్టలోక్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 🛕 అదేరోజు:✅ వేద పాఠశాల శంకుస్థాపన✅

💥💥💥యాదగిరిగుట్టలో ఈనెల 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ..? 🔥 Read More »

💥💥💥పెళ్లయి ఇద్దరు బిడ్డలు కలిగిన తర్వాత భర్త సోదరుడుతో అక్రమ సంబంధం💥💥💥

పెళ్లయి ఇద్దరు బిడ్డలు కలిగిన తర్వాత భర్త సోదరుడుతో అక్రమ సంబంధం… ఆ తర్వాత భర్తను వదిలేసి అతనితో కాపురం పెట్టింది . ఆ తర్వాత కొన్నాళ్ళకి పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అభ్యంతరం చెప్పాడని,రెండో భర్తను హత్య చేసింది.ఆతర్వాత ఆ ప్రియుడుతో వేరే చోటికి వెళ్లి అక్కడ కాపురం పెట్టింది . అక్కడ కూడా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం మళ్లీ ఇతడు హత్య.. ఇలాగే అక్రమ సంబంధం మీద అక్రమ సంబంధం.. ఆమె

💥💥💥పెళ్లయి ఇద్దరు బిడ్డలు కలిగిన తర్వాత భర్త సోదరుడుతో అక్రమ సంబంధం💥💥💥 Read More »

💥💥💥ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది.💥💥💥

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున (1:3) అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని వెంగల్‌రావు నగర్‌‌లో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌ ప్రాంగణంలో ఈ నెల 22, 23 తేదీల్లో వెరిఫికేషన్ జరగనుంది. విద్యార్హత, కమ్యునిటీ, తదితర అన్ని సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు

💥💥💥ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది.💥💥💥 Read More »

💥💥💥వీధి శునకాలపై సర్వోన్నత న్యాయస్థానం తుదితీర్పు :💥💥💥

వీధి శునకాలపై సర్వోన్నత న్యాయస్థానం తుదితీర్పు :. ••••••••••••••••••••••••••••••••••. 19.5.2026 తేదీన భారత సర్వోన్నత న్యాయస్థానం వీధి శునకాలపై తుదితీర్పును వెలువరించింది. బహిరంగ ప్రదేశాల నుండి వీధి శునకాల తరలింపు కొనసాగించ వలసిందే అని , నిధుల కొరత , ఇతర కారణాలు చూపి తరలింపును ఆపడానికి వీలులేదని కూడా తేల్చి చెప్పింది. అలాగే తమ ఆదేశాలను పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని కూడా రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చ రించింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను

💥💥💥వీధి శునకాలపై సర్వోన్నత న్యాయస్థానం తుదితీర్పు :💥💥💥 Read More »

💥💥💥హైదరాబాద్, మే 19: నగరంలో కూకట్‌పల్లిలోని లులు హైపర్‌ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.💥💥💥

కూకట్‌పల్లి లులు హైపర్ మార్కెట్లో అధికారుల తనిఖీలు.. 150 కిలోల ఆహార పదార్థాల సీజ్ హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులు హైపర్‌ మార్కెట్‌లో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యానికి హాని కలిగించేలా ఉన్న 150 కిలోల ఆహార పదార్థాలను వారు స్వాదీనం చేసుకున్నారు. హైదరాబాద్, మే 19: నగరంలో కూకట్‌పల్లిలోని లులు హైపర్‌ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యానికి హాని

💥💥💥హైదరాబాద్, మే 19: నగరంలో కూకట్‌పల్లిలోని లులు హైపర్‌ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.💥💥💥 Read More »

💥💥💥స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 అమలు పురోగతిపై జాతీయ స్థాయి సమీక్ష💥💥💥

స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 అమలు పురోగతిపై జాతీయ స్థాయి సమీక్ష ✅మంగళ వారం నాడు న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన 2 రోజుల పాటు నిర్వహిస్తున్న “స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0” జాతీయ సమీక్ష సమావేశానికి తెలంగాణ రాష్ట్రం తరఫున ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. ✅ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా పట్టణాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఘన

💥💥💥స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 అమలు పురోగతిపై జాతీయ స్థాయి సమీక్ష💥💥💥 Read More »

💥💥💥ముత్యంపేట గ్రామపంచాయతీ లో గ్రామ పంచాయతీ ఆస్తిని అక్రమంగా /చట్ట విరుద్ధంగా అమ్ముకున్న VDC కార్యవర్గం.💥💥💥

పత్రికా ప్రకటన ముత్యంపేట గ్రామపంచాయతీ లో గ్రామ పంచాయతీ ఆస్తిని అక్రమంగా /చట్ట విరుద్ధంగా అమ్ముకున్న VDC కార్యవర్గం. చేదించిన సిటిజన్ రైట్స్ కౌన్సిల్ ® బృందం.వి డి సి సభ్యులు విక్రయించిన భూమిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తపరుస్తున్న గ్రామస్తులు. వివరాలు కి వెళ్తే జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం, ముత్యంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ / పంచాయతీ రాజ్ శాఖకు చెందిన ప్రభుత్వ భూమిని గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) చట్టవిరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిన

💥💥💥ముత్యంపేట గ్రామపంచాయతీ లో గ్రామ పంచాయతీ ఆస్తిని అక్రమంగా /చట్ట విరుద్ధంగా అమ్ముకున్న VDC కార్యవర్గం.💥💥💥 Read More »

💥💥💥జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు.💥💥💥

✅జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం డా.బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ✅రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు ముందుగా గన్ పార్క్ ను సందర్శించి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం పరేడ్

💥💥💥జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు.💥💥💥 Read More »

💥💥💥ఆమె పేరు నిలూఫర్.ఆమె జనవరి 4, 1916న ఇస్తాంబుల్‌లో జన్మించింది💥💥💥

ఆమె పేరు నిలూఫర్.ఆమె జనవరి 4, 1916న ఇస్తాంబుల్‌లో జన్మించింది. ఆమె తల్లి ఆదిలే సుల్తాన్, ఒట్టోమన్ సుల్తాన్ మురాద్ V మనవరాలు. ఆమె ప్యాలెస్‌లలో పెరిగింది, ఫ్రాన్స్‌లో చదువుకుంది, ఫ్రెంచ్, టర్కిష్ మరియు ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడేది. ఆమె ఒట్టోమన్ సామ్రాజ్యపు చివరి యువరాణులలో ఒకరు.1931లో, 15 ఏళ్ల వయసులో, అప్పటి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన , హైదరాబాద్ నిజాం రెండో కుమారుడు ప్రిన్స్ మోజం జాహ్‌తో ఆమెకు వివాహం జరిగింది. భారతదేశం గురించి

💥💥💥ఆమె పేరు నిలూఫర్.ఆమె జనవరి 4, 1916న ఇస్తాంబుల్‌లో జన్మించింది💥💥💥 Read More »