News

*సీఎం విజయ్‌ కామెంట్స్‌

_నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినే_ _మీ అన్నగా, తమ్ముడిగా ఉంటాను_ _నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు_ _రాజకీయాల్లోకి వస్తే మేము చూసుకుంటామని మీరంతా ప్రేమగా పిలిచారు_ _నేను మీకు హామీ ఇస్తున్నాను_ _అది చేస్తాం.. ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పను_ _ఏదీ సాధ్యమో అది మాత్రమే చేస్తాను_ _నాతో ప్రయాణం చేస్తున్న మిమ్మల్ని మోసం చేయను_ _తమిళనాడులో ఇప్పుడు కొత్త శకం ప్రారంభమైంది_ _నా ప్రభుత్వంలో ఒక్కటే పవర్‌ సెంటర్‌ ఉంటుంది_ _సాధ్యమైనది […]

*సీఎం విజయ్‌ కామెంట్స్‌ Read More »

PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణ వస్తున్నారు. దీని కోసం తెలంగాణ బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

ఈ పర్యటన రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కీలకమైన మలుపుగా భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి ఉత్సాహంతో ఉన్న భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ప్రధాని రాకకు పురస్కరించుకొని భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ పర్యటన కేవలం రాజకీయ ప్రాధాన్యత కలిగింది. సుమారు 8వేల కోట్ల విలువైన అభివృద్ధి ఫలాలను తెలంగాణ ప్రజలకు అందించే లక్ష్యంతో సాగుతుంది. ప్రధాని మోదీ ఈ పర్యటనలో భాగంగా వివిధ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇవి రాష్ట్ర

PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణ వస్తున్నారు. దీని కోసం తెలంగాణ బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. Read More »

కాంగ్రెస్ పాలనలో మొద్దు నిద్రలో నిఘా వ్యవస్థ 🕵🏻‍♂️

కాంగ్రెస్ పాలనలో మొద్దు నిద్రలో నిఘా వ్యవస్థ 🕵🏻‍♂️ నాడు బీఆర్‌ఎస్‌ హయాంలో శాంతిభద్రతల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో..నేడు అశాంతి, అభద్రత, హత్యలు మధ్య శాంతిభద్రతలు రక్తమోడుతున్నాయి. హోం శాఖ మంత్రిగా ఘోరంగా విఫలమైన రేవంత్, పాలనపై పట్టు కోల్పోవడంతో తెలంగాణ అల్లకల్లోలంగా మారింది. CongressFailedTelangana

కాంగ్రెస్ పాలనలో మొద్దు నిద్రలో నిఘా వ్యవస్థ 🕵🏻‍♂️ Read More »

💥💥💥అలల మీద అడుగుపెడితే ఆధిపత్యం మనదే. శత్రువు ఎవరైనా, సముద్రం ఏదైనా… త్రివర్ణ పతాకం రెపరెపలాడితే భయం పుట్టాల్సిందే! 🇮🇳⚓

💥💥💥అలల మీద అడుగుపెడితే ఆధిపత్యం మనదే. శత్రువు ఎవరైనా, సముద్రం ఏదైనా… త్రివర్ణ పతాకం రెపరెపలాడితే భయం పుట్టాల్సిందే! 🇮🇳⚓ ఇరాన్ దేశస్థులు భారత్‌కు చెందిన రెండు ఆయిల్ ట్యాంకర్లపై కాల్పులు జరిపారు… ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? 🤔 భారత నేవీకి చెందిన 3 యుద్ధ నౌకలు హార్ముజ్ జలసంధి వైపు కదిలాయి → అంతే, ఇరాన్ నేవీ అక్కడి నుండి మాయమైపోయింది! 😎చివరికి 11 ఆయిల్ ట్యాంకర్లు క్షేమంగా భారత్‌కు చేరుకున్నాయి! 🚢🇮🇳

💥💥💥అలల మీద అడుగుపెడితే ఆధిపత్యం మనదే. శత్రువు ఎవరైనా, సముద్రం ఏదైనా… త్రివర్ణ పతాకం రెపరెపలాడితే భయం పుట్టాల్సిందే! 🇮🇳⚓ Read More »

రూ.18 కోట్ల విలువైన 30 గడియారాలు స్వాధీనం

Facebook Twitter Youtube   హైదరాబాద్‌లో విలాసవంతమైన గడియారాల అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో రోలెక్స్ వాచీలతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ముంబైకి ఈ గడియారాలను రహస్యంగా తరలిస్తూ ఉండగా అధికారులు తనిఖీల్లో పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుల వద్ద నుండి మొత్తం 30 రోలెక్స్ గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ గడియారాల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.18 కోట్లు

రూ.18 కోట్ల విలువైన 30 గడియారాలు స్వాధీనం Read More »