💥💥💥💥*నాంపల్లిలోని మానోరంజన్ కాంప్లెక్స్ లో గల సికింద్రాబాద్ సెకండ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు హాజరైన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత*💥💥💥💥

1000389966

💥💥💥*బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నవంబర్ 28న కామారెడ్డి లో రైల్ రోకో చేసిన కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ నాయకులు💥💥💥

1000389965

💥💥💥కవితతో పాటు 12 మందిపై కేసులు నమోదు చేసిన రైల్వే పోలీసులు.. ఈ కేసులో సమన్లు జారీ చేయడంతో కోర్టుకు హాజరైన కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ నాయకులు💥💥💥

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *